Covid-19: తెలంగాణలో కొత్తగా 385 కొవిడ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39,386 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 385 కొత్త కేసులు నమొదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది

Published : 21 Feb 2022 21:38 IST

హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39,386 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 385 కొత్త కేసులు నమొదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. ఒక్కరోజు వ్యవధిలో 733 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,787 యాక్టివ్‌ కేసులున్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.87 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని