Telangana News: కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. రాష్ట్రంలో కొత్తగా 448 కొవిడ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 22,601 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 448 మందికి పాజిటివ్‌ అని తేలింది.

Published : 11 Jul 2022 20:03 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 22,601 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా.. కొత్తగా 448 మందికి పాజిటివ్‌ అని తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. మహమ్మారి బారి నుంచి 462 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. రికవరీ రేటు 98.85 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,166 క్రియాశీల కేసులు ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌ పరిధిలో అత్యధికంగా 272 కేసులు, రంగారెడ్డి 37, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 28 కేసులు వెలుగుచూశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని