Corona Virus : ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కరోనా కలవరం !

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో మొత్తం 33 మంది వైద్యులు, సిబ్బందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొవిడ్‌

Published : 22 Jan 2022 21:38 IST

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఆస్పత్రిలో మొత్తం 33 మంది వైద్యులు, సిబ్బందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కొవిడ్‌ సోకిన వారిలో 17 మంది పీజీ వైద్యులు, ఆరుగురు సీనియర్‌ రెసిడెంట్‌ వైద్యులు, 8 మంది ఫ్యాకల్టీ, ఇద్దరు ఏఆర్‌టీ వైద్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రి ప్రాంగణాన్ని సిబ్బంది శానిటైజ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని