CPS: సీపీఎస్ రద్దుకు పోరాటం.. 4లక్షల మందితో మిలీనియం మార్చ్
సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పోరాటం చేసిన సీపీఎస్ ఉద్యోగులు
విజయవాడ: సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పోరాటం చేసిన సీపీఎస్ ఉద్యోగులు ఇవాళ విజయవాడ ధర్నాచౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ‘దగాకోరు మోసం’ పేరుతో బ్యానర్లు ఏర్పాటు చేసి ఆందోళన తెలిపారు. మరోవైపు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని సీపీఎస్ ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా సీపీఎస్ రద్దు డిమాండ్తో మిలీనియం మార్చ్ చేపట్టాలని నిర్ణయించారు.
సెప్టెంబర్ 1న విజయవాడలో మిలీనియం మార్చ్ చేపట్టనున్నట్లు ఉద్యోగులు తెలిపారు. 4లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులతో మార్చ్ చేపట్టాలని నిర్ణయించినట్టు వివరించారు. దీంతో పాటు ఇకపై కలిసి ఉద్యమించాలని 2 ప్రధాన సంఘాల నేతలు నిర్ణయం తీసుకున్నారు. ఏపీసీపీఎస్ ఈఏ, ఏపీసీపీఎస్ యూఎస్ కలిసి పోరాటం చేస్తాయని ఆయా సంఘాల నేతలు వెల్లడించారు. రెండు సంఘాలు కలిసి మిలీనియం మార్చ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్గా పీహెచ్డీ రామక్రిష్ణను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. -
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
కృష్ణా జిల్లా అవనిగడ్డలో వైకాపా అభ్యర్థి సింహాద్రి రమేశ్ బాబు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో అపశ్రుతి చోటు చేసుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఆ 80 కుటుంబాలకు రక్షణ కల్పించండి.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో 50, జంగమేశ్వరపాడు గ్రామంలో 30 కుటుంబాలకు రక్షణ కల్పించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
ఏపీలో వాలంటీర్ల రాజీనామాల పిటిషన్పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ను కస్టడీకి ఇచ్చేందుకు కోర్టు అనుమతించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పోరాడిన గుజరాత్.. ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ