Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/11/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
ప్రారంభించిన పనిలో విజయం సిద్ధిస్తుంది. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థికంగా బలపడతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధు,మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ప్రయాణాలు కలిసివస్తాయి. శ్రీఆంజనేయస్వామి దర్శనం మేలు చేస్తుంది.
స్వల్ప ప్రయత్నంతో గొప్ప కార్యక్రమాలను పూర్తి చేస్తారు.పెద్దల సూచనలతో పనులు త్వరగా పూర్తవుతాయి. కుటుంబ అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఫలిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. శివారాధన శుభప్రదం.
ప్రారంభించబోయే పనుల్లో ప్రయత్న బలాన్ని పెంచాలి. రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తే లక్ష్యం నెరవేరుతుంది. ఎవరినీ అతిగా నమ్మవద్దు. ఆర్థికపరంగా ఇబ్బందులు తలెత్తకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. శ్రీరామ నామాన్ని జపించాలి.
అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. ప్రారంభించిన కార్యక్రమాల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా మనోధైర్యంతో పూర్తి చేస్తారు. అవసరానికి తగిన సహాయం అందుతుంది. సమాజంలో గౌరవం తగ్గకుండా కాపాడుకోవాలి. ఆర్థికపరంగా జాగ్రత్తలు అవసరం. శ్రీలక్ష్మీ స్తుతి శుభప్రదం.
ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేస్తారు. చేపట్టే పనుల్లో అవగాహన లోపం లేకుండా జాగ్రత్తపడాలి. ముఖ్యమైన విషయంలో అనుభవజ్ఞులు సూచనలను తీసుకోవడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు కలిసి వస్తాయి. విష్ణుమూర్తిని ధ్యానించండి.
మీదైన రంగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. స్వల్ప ప్రయత్నంతోనే విజయం వరిస్తుంది. ఆర్థికపరమైన అభివృద్ధి సాధిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుప్రీతి ఉంది. శివారాధన వల్ల మరింత మేలు జరుగుతుంది.
ప్రతీ విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. అనుకున్నది సాధించే వరకు పోరాటం ఆపకండి. తోటి వారి సహకారంతో ఒక పని పూర్తవుతుంది. శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. హనుమాన్ చాలీసా చదవండి.
వ్యాపారంలో శ్రద్ధగా పనిచేయడం ద్వారా లాభాలు వస్తాయి. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనోధైర్యంతో ఎదుర్కొంటారు. అనవసర ఖర్చులు సూచితం. ప్రయాణాల్లో జాగ్రత్త. అప్పులు ఇబ్బంది పెడతాయి. రుణ విమోచన అంగారక స్తోత్రం చదివితే మేలు జరుగుతుంది.
శుభకాలం. ఆలోచనలు వికసిస్తాయి. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. మీ ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించండి.
తోటివారి సహకారంతో పనులను పూర్తి చేస్తారు. అస్థిరబుద్ధి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. తోటి వారి సలహాలతో చక్కటి ఫలితాలను సాధిస్తారు. కుటుంబ సభ్యులను ప్రేమ భావంతో చూడడం ద్వారా చక్కటి ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం చదివితే మంచిది.
సంపూర్ణ మనోబలంతో విజయాలు సాధిస్తారు. చాప కింద నీరు లాగా ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. కలహాలతో కాలం వృథా చేయకండి. ఆరోగ్యంపై ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆత్మీయుల సలహాలు ఉపయోగపడతాయి. శ్రీగణపతిని ధ్యానించండి.
మీ మీ రంగాల్లో ముందుచూపుతో వ్యవహరించాలి. ముందస్తు ప్రణాళికలతో శ్రమ తగ్గుతుంది. వ్యాపార పరంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తే సత్ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయ పారాయణం మేలు చేస్తుంది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం నిధులు కోరింది: కేంద్రం
పోలవరం ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం నిధులు కోరిన విషయాన్ని కేంద్రం వెల్లడించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకు తొలిదశ నిర్మాణం పూర్తికి నిధులు కోరిందని జలశక్తిశాఖ పేర్కొంది. -
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Nagarjuna Sagar: సాగర్ వద్ద పూర్వస్థితిని పునరుద్ధరించండి: కేఆర్ఎంబీని కోరిన తెలంగాణ
నాగార్జునసాగర్ ప్రాజెక్టు (Nagarjuna Sagar Dam) వద్ద నవంబర్ 28వ తేదీకి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వం మరోమారు కోరింది. -
Michaung Cyclone: నిజాంపట్నం వద్ద పదో నంబర్ ప్రమాద హెచ్చరిక.. తీరప్రాంత ప్రజల్లో ఉలికిపాటు
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగ్జాం తుపాను (Michaung Cyclone) తీవ్ర తుపానుగా బలపడింది. మిగ్జాం తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ వద్ద 10వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. -
Chandrababu: చంద్రబాబు శ్రీశైలం పర్యటన వాయిదా
మిగ్జాం తుపాను కారణంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు శ్రీశైలం మల్లన్న దర్శనాన్ని వాయిదా వేసుకున్నారు. -
Amaravati: ఏపీ రాజధాని అమరావతే.. మరోసారి స్పష్టం చేసిన కేంద్రం
ఏపీ రాజధాని అమరావతే అని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో కేంద్ర పట్టణాభివృద్ధి సహాయమంత్రి సమాధానం ఇచ్చారు. -
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
TS News: ఇద్దరు ఓఎస్డీలు సహా పలు కార్పొరేషన్ల ఛైర్మన్లు రాజీనామా
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఓఎస్డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభాకర్రావు రాజీనామా చేశారు. -
CM Jagan: ‘మిగ్జాం’ ఎఫెక్ట్.. ఇళ్లు దెబ్బతింటే రూ.10 వేలు: సీఎం జగన్
బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా ‘మిగ్జాం (Michaung Cyclone)’ బలపడింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సీఎం జగన్ (CM Jagan) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత
మిగ్జాం తుపాను (Cyclone Michaung)కారణంగా తిరుమలలోని పర్యాటక ప్రదేశాల సందర్శనను తితిదే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. -
Andhra Pradesh: తీవ్ర తుపానుగా మిగ్జాం.. ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగ్జాం తుపాను (Michaung Cyclone) తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని ఇది కదులుతోంది. -
Cyclone Michaung: ‘మిగ్జాం’ ప్రభావం.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
మిగ్జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. -
Telangana: టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు రాజీనామా
టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ బాధ్యతల నుంచి ప్రభాకరరావు వైదొలిగారు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Cyclone Michaung: మిగ్జాం ఎఫెక్ట్.. కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జాం తుపాను కారణంగా కోస్తాంధ్రకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. -
Swarnamukhi River: తుపాను ఎఫెక్ట్.. ‘స్వర్ణముఖి’లోకి భారీగా వరద
మిగ్జాం (Cyclone Michaung) తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
Cyclone Michaung: తుపాను ఎఫెక్ట్.. విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు
మిగ్జాం తుపాను (Cyclone Michaung) ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. -
kazipet-vijayawada : కాజీపేట-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రద్దు
కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైను పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
Cyclone Michaung: తుపాను ఎఫెక్ట్.. ఏపీ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జాం తుపాను(Cyclone Michaung) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. -
Cyclone Michaung: తుపాను.. గంటకు 14కి.మీ వేగంతో ముందుకు..
మిగ్జాం తుపాను గంటకు 14కి.మీ వేగంతో ముందుకు కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/12/2023)
-
Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం నిధులు కోరింది: కేంద్రం
-
Vishal: మేం అలాంటి పరిస్థితిలో లేం..: జీసీసీపై విశాల్ అసహనం
-
Kamal Nath: అరుదైన సన్నివేశం.. సీఎం చౌహాన్ను కలిసిన కమల్నాథ్
-
Nani: మహేశ్ బాబుతో మల్టీస్టారర్.. నాని ఆన్సర్ ఏంటంటే?
-
Jairam Ramesh: ‘ఆ మూడు బిల్లులు ప్రమాదకరం..! వాటిని వ్యతిరేకిస్తాం’