గీత దాటారు.. రూ.702 కోట్లు కట్టారు!
దిల్లీ అంటే దేశానికే రాజధాని.. చదువుకున్న వాళ్లూ ఎక్కువే. ట్రాఫిక్ నిబంధనలపై కూడా అవగాహన ఉంటుంది.
న్యూదిల్లీ: దిల్లీ అంటే దేశానికే రాజధాని.. చదువుకున్న వాళ్లూ ఎక్కువే. ట్రాఫిక్ నిబంధనలపై కూడా అవగాహన ఉంటుంది. అయినా ఏం లాభం? జనం ఎడాపెడా ‘గీత’ దాటేస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రూల్స్ హద్దు మీరి ఆ నగర వాసులు ఒకటి కాదు.. రెండు కాదు.. ఈ పదేళ్లలో ఏకంగా రూ.702 కోట్లు జరిమానాగా చెల్లించారట. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. సమాచార హక్కు చట్టం ద్వారా ఓ సంస్థ అడిగితే ట్రాఫిక్ పోలీసులు వివరాలు వెల్లడించారు. జరిమానా రూపంలో వచ్చిన ఈ ఆదాయంతో దిల్లీ పోలీసు విభాగం సమస్త నిర్వహణకు అయ్యే ఖర్చులో 20శాతం అవసరాలు తీరాయట. ఈ మొత్తం డబ్బుని దిల్లీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఖాతాలో ఎప్పటికప్పుడు జమ చేస్తుంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్