IN PICS: ఈ చిత్రాలు చూస్తే రోమాంచితమే!
ఈ రోజు మనం పీల్చుకుంటున్న స్వేచ్ఛా వాయువులు వారి పోరాట భిక్ష! ఈ రోజు మనం అనుభవిస్తున్న సుఖ సంతోషాలు వారి త్యాగ ఫలం! ఒకనాడు విశ్వగురువుగా విలసిల్లిన భారతావని బానిస రాజ్యంగా మారిపోతే భరతమాత దాస్య శృంఖలాలను బద్ధలు కొట్టందుకు ప్రాణాలు అర్పించిన అమరులు ఎందరో....
ఎందరో వీరులు.. ఎన్నెన్నో సిద్ధాంతాలు.. అన్నీ స్వేచ్ఛ కోసమే
ఇంటర్నెట్ డెస్క్: ఈ రోజు మనం పీల్చుకుంటున్న స్వేచ్ఛా వాయువులు వారి పోరాట భిక్ష! ఈ రోజు మనం అనుభవిస్తున్న సుఖ సంతోషాలు వారి త్యాగ ఫలం! ఒకనాడు విశ్వగురువుగా విలసిల్లిన భారతావని బానిస రాజ్యంగా మారిపోతే భరతమాత దాస్య శృంఖలాలను బద్దలు కొట్టేందుకు ప్రాణాలు అర్పించిన అమరులు ఎందరో.
కొందరివి గెరిల్లా పోరాటాలు. మరికొందరివి సమరసతా సిద్ధాంతాలు. బాల గంగాధర్ తిలక్, భగత్సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి వీరులు ప్రాణత్యాగాలకైనా సిద్ధమన్నారు. విజయమో వీరస్వర్గమో అని ప్రవచించారు. ‘నాకు మీ రక్తాన్నివ్వండి. నేను మీకు స్వాతంత్ర్యాన్ని ఇస్తాను’ అని నేతాజీ పిలుపునిచ్చారు. చివరికి ‘అహింసా పరమో ధర్మః’ అని గాంధీ మహాత్ముడు బానిస బతుకులకు విముక్తి ప్రసాదించారు.
ఎందరో వీరులు.. ఎన్నెన్నో సిద్ధాంతాలు. అన్నీ స్వేచ్ఛ కోసమే. 74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వారిని తలుచుకొని, స్మరించుకోవడం కనీస ధర్మం. అందుకోసమే అందిస్తున్నాం ఈ చిత్ర నీరాజనం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్