గొంతు నొప్పని వెళ్తే.. విజిల్ బయటకు తీశారు!
కేరళలోని కన్నూర్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి దగ్గు సంబంధిత సమస్యతో బాధపడుతూ.. ఆస్పత్రికి వెళ్లిన మహిళ శ్వాస కోశాల్లో విజిల్ ఉండటాన్ని చూసి వైద్యులు అవాక్కయ్యారు.
కొచ్చి: కేరళలోని కన్నూర్ జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఏళ్ల తరబడి దగ్గు సంబంధిత సమస్యతో బాధపడుతూ.. ఆస్పత్రికి వెళ్లిన మహిళ శ్వాసనాళం విజిల్ ఉండటాన్ని చూసి వైద్యులు అవాక్కయ్యారు. ప్రభుత్వ వైద్య కళాశాలలో పరీక్షల సమయంలో ఈ విషయం బయటపడినట్లు అధికారులు మీడియాకు వెల్లడించారు.
‘కన్నూరు జిల్లా మట్టనూరుకు చెందిన మహిళ ఇటీవల గొంతు సంబంధ సమస్యలతో స్థానికంగా వైద్యశాలకు వెళ్లింది. చాలా కాలం నుంచి సమస్య ఉన్నట్లు వైద్యుడికి వివరించింది. ఈ క్రమంలో స్థానిక వైద్యుడు ప్రభుత్వ వైద్య కళాశాలకు సిఫారసు చేశారు. వారి సిఫారసు మేరకు వైద్య కళాశాలను సంప్రదించిన బాధితురాలికి.. నిపుణులు రాజీవ్ రామ్, పద్మనాభం పరీక్షలు చేశారు. ఆమె శ్వాసనాళంలో ఓ వైపున విజిల్ వంటి చిన్న వస్తువు ఇరుక్కున్నట్లు గుర్తించారు. దీంతో వైద్యులు విజిల్ను బయటకు తీశారు’ అని సుదీప్ తెలిపారు.
శరీరంలో నుంచి విజిల్ బయటకు తీశాక.. చాలా ఏళ్ల క్రితం తాను ఆ వస్తువును మింగిన విషయాన్ని ఆమె జ్ఞప్తికి తెచ్చుకున్నారని వైద్యులు చెప్పారు. ప్రస్తుతం ఆమె తన సమస్యల నుంచి బయటపడినట్లు వైద్యులు వెల్లడించారు. చాలా ఏళ్ల క్రితం ప్రమాదవశాత్తూ దాన్ని మింగినట్లు బాధితురాలు చెప్పారు. కానీ, అది లోపలే ఉండిపోయిన విషయాన్ని గ్రహించలేకపోయినట్లు ఆమె తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్