ఏపీ సీఎంఆర్ఎఫ్కు రూ.కోటికిపైగా విరాళాలు
కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతుగా చేయూతనిస్తున్నాయి. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్థలు
కాకినాడ: కొవిడ్ కట్టడి చర్యల్లో భాగంగా పలు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతుగా చేయూతనిస్తున్నాయి. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన పలు సంస్థలు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1,33,34,844 విరాళంగా అందించాయి. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ ఎంప్లాయిస్ యూనియన్( విజయవాడ) రూ.14.20లక్షలు, వేద సీడ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.10లక్షలు, ఏపీ ఆయిల్ ఫెడరేషన్ అధ్యక్షుడు పీవీఎస్ఎస్ మూర్తి రూ.15 లక్షలు సీఎం సహాయనిధికి విరాళంగా అందించారు. కాకినాడ ట్రస్టు ఆస్పత్రి రూ. 1 లక్ష , భవానీ కాస్టింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 5 లక్షలు విరాళంగా అందించాయి. కాళీశ్వరీ రిఫైనరీ అండ్ ఇండస్ట్రీ ప్రైవేట్ లిమిటెడ్ రూ.25లక్షలు సహా పలు సంస్థలు విరాళం ఇచ్చాయి. విరాళాలకు సంబంధించిన చెక్కులను తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు సీఎం జగన్కు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణ గురువారం సీబీఐ కోర్టులో జరిగింది. -
స్కిల్ డెవలప్మెంట్ కేసు.. అచ్చెన్నాయుడికి ఊరట
స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(Atchannaidu)కి ఊరట లభించింది. -
ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం
ఎన్నికల దృష్ట్యా ఏపీకి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం (Elections Commission) నియమించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?