Earth Day: పుడమి కోసం ఓ రోజు..
మనం చేసే చిన్న చిన్న పనులు భూమికి ఎంతో హాని చేస్తాయి. ప్లాస్టిక్ వినియోగం దగ్గరి నుంచి అడవులను నరికివేయడం వరకు అన్ని పుడమి ఉనికికి భంగం కలిగిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: పర్యావరణానికి వ్యతిరేకంగా మనం చేసే పనులు భూమికి ఎంతో హాని చేస్తాయి. ప్లాస్టిక్ వినియోగం దగ్గరి నుంచి అడవులను నరికివేయడం వరకూ.. అన్ని పుడమి ఉనికికి భంగం కలిగిస్తున్నాయి. ఈ కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్పై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న అంతర్జాతీయ ధరిత్రీ దినోత్సవంగా జరుపుకొంటున్నారు. ప్రతి సంవత్సరం ఒక థీమ్ని ఎంచుకుని మన గ్రహాన్ని సస్యశ్యామలంగా ఉంచడానికి అనేక ప్రచారాలు, డ్రైవ్లు, ఈవెంట్లను నిర్వహిస్తున్నారు.
2022 ఎర్త్డే థీమ్:
మొదటిసారి ఎర్త్డేని 1970లో జరుపుకొన్నారు. పారిశ్రామికంగా జరుగుతున్న అభివృద్ధి భూమిపై ఏవిధంగా దుష్ప్రభావం చూపుతుంది అంటూ 20 మిలియన్ల మంది అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సంవత్సరం ఎర్త్ డే థీమ్గా ‘మన గ్రహంలో పెట్టుబడులు పెట్టండి’(Invest In Our Planet) అంటూ పర్యావరణ రక్షణకోసం చర్యలు తీసుకోనున్నారు. ఎర్త్ డే 2022 పై అవగాహన కల్పించడానికి వివిధ కార్యక్రమాలు, సెమినార్లు నిర్వహిస్తారు. అందులో పాల్గొనాలనుకునే వారు ఎర్త్ డే అధికారిక వెబ్సైట్ను సందర్శించి ఈవెంట్లను ఎంచుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!