Exercise: వ్యాయామంతో మానసిక ఆరోగ్యం
వ్యాయామం చేయడమంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమేనని వైద్యులు చెబుతున్నారు. శారీరకంగా దృఢంగా ఉండటానికి వ్యాయామం ఎంతో దోహదపడుతుంది. గుండె, కిడ్నీ, కాలేయం సమర్థంగా పని చేయాలంటే నడక, వ్యాయామం ఎంతో ముఖ్యమని పేర్కొంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వ్యాయామం చేయడమంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమేనని వైద్యులు చెబుతున్నారు. శారీరకంగా దృఢంగా ఉండటానికి వ్యాయామం ఎంతో దోహదపడుతుంది. గుండె, కిడ్నీ, కాలేయం సమర్థంగా పని చేయాలంటే నడక, వ్యాయామం ఎంతో ముఖ్యమని పేర్కొంటున్నారు. ఇపుడు కొత్తగా మానసిక ఆరోగ్యానికి కూడా వ్యాయామం ఎంతో ఉపకరిస్తుందని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.
🏃 నడక, వ్యాయామం, యోగా లాంటివి మానసిక రుగ్మతలను దూరం చేయడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయని నిపుణులు వివరిస్తున్నారు.
🏃 శారీరక వ్యాయామాలైన నడక, పరుగు, వ్యాయామం చేసే వారికి మానసిక రుగ్మతలు దరి చేరే అవకాశాలు చాలా తక్కువని స్వీడన్ పరిశోధకులు చెబుతున్నారు.
🏃 మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్న వారికి 12 వారాల పాటు ఏరోబిక్స్, స్ట్రెంత్ట్రైనింగ్ కార్యక్రమాలను నిర్వహించారు.
🏃 రోజుకు గంట గానీ వారానికి కనీసం మూడుసార్లు ఈ శిక్షణలో పాల్గొన్న 75 శాతం మంది గుండె స్పందనలను పరిశీలించినపుడు గుండె స్పందనలు సాధారణంగా ఉన్నాయి. ఆందోళన స్థాయి బాగా తగ్గినట్టు గుర్తించారు.
🏃 అమెరికాలో చేసిన మరో అధ్యయనంలో ఇవే ఫలితాలు వచ్చాయి. కార్యాలయాలు, ఇళ్లలో, ఒకే చోట పరిమితమయిన వారిలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు తేలింది.
🏃 ఇలాంటి వారు ఒకచోట నుంచి మరోచోటకు వెళ్లడం, నిత్యం కొంతసేపైనా నడవడం, తేలికపాటి వ్యాయామం చేయడంతో మానసిక సమస్యలు తగ్గించుకోవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు.
🏃 వ్యాయామం చేయడంతో మెదడులో ఎండార్పిన్ విడుదల కావడంతో బావోద్వేగాలపై నియంత్రణ ఏర్పడుతుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని హీరో విశాల్ కోరారు. ‘రత్నం’ ప్రెస్మీట్లో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. -
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
సీఎం జగన్పై రాయిదాడి కేసులో అదుపులోకి తీసుకున్న వేముల దుర్గారావు కోసం కుటుంబ సభ్యులు మరోసారి రోడ్డెక్కారు. -
22న ఏపీ పదోతరగతి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
హామీలపై నిలదీస్తే అసహనమెందుకు?: హరీశ్రావు
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
నేను ఓటు వేశా.. మీరూ వేయండి..! ఎన్నికల వేళ విశాల్ ఇంకా ఏమన్నారంటే?
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?