Cancer treatment: క్యాన్సర్ చికిత్స తర్వాత ఏం చేయాలి..?
క్యాన్సర్ అంటేనే ప్రాణాంతకమని భయపడుతాం. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా రకాల క్యాన్సర్లకు చికిత్స చేస్తున్నారు. చాలా మంది చికిత్స విజయవంతం అయ్యింది.
ఇంటర్నెట్ డెస్క్: క్యాన్సర్ అంటేనే ప్రాణాంతకమని భయపడుతాం. ఆధునిక వైద్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా రకాల క్యాన్సర్లకు చికిత్స చేస్తున్నారు. అయితే.. చాలా మంది చికిత్స విజయవంతం అయ్యింది.. ఇక ఆసుపత్రికి ఎందుకు..? అనే భావనతో ఉంటారు. కానీ ఇది నిజం కాదు.. క్యాన్సర్ చికిత్సలో ఇచ్చే కీమో థెరపీ, రేడియేషన్తో కొన్ని రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇవి చికిత్స తర్వాత నెల, రెండు నెలలకు కూడా బయట పడొచ్చు. అందుకే కొంతకాలం పాటు ఆరోగ్యంగా ఉన్నా.. చికిత్స అనుశీలన ప్రక్రియను పూర్తిగా కొనసాగించాలని హెడ్, నెక్ ఆంకో సర్జరీ-లేజర్ సర్జరీ డాక్టర్ భార్గవ్ పేర్కొన్నారు.
క్యాన్సర్ చికిత్స తర్వాత..
సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీలు క్యాన్సర్ నయం చేయడానికి వినియోగించిన తర్వాత ఒక్కో దానికి ఒక్కో విధంగా సైడ్ ఎఫెక్టులుంటాయి. ఏ అవయవానికి చికిత్స చేస్తారో దానికి సంబంధించి ఆరు నెలల నుంచి రెండేళ్ల దాకా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. వైద్యులను తరచుగా సంప్రదించినట్లయితే వచ్చిన సమస్యలను తొలగించడానికి ప్రయత్నిస్తారు. ఈ సమయంలో క్యాన్సర్ బేసిక్ పరీక్షలు తప్ప పెద్దగా ఏ పరీక్షలు అవసరం ఉండదు. మందులు కూడా వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
జాగ్రత్తలిలా తీసుకోవాలి
* క్యాన్సర్ చికిత్స తర్వాత గతంలో ఉన్న అలవాట్లు మానుకోవాలి. గుట్కా, సిగరేట్లు, మద్యం, మాదకద్రవ్యాలు పూర్తిగా వదిలేయాలి.
* ఆహార నియమాలను పాటించాలి. అన్ని రకాల ఆకు, కాయగూరలు తిన్నట్లయితే క్యాన్సర్ రాకుండా ఆపుతాయి. హై ప్రోటిన్ ఉన్న ఆహారం తీసుకోవాలి.
* శస్త్రచికిత్స తర్వాత రెండు నెలలకోసారి వైద్యులను కలుసుకోవాలి. క్యాన్సర్ తీరుతెన్నులు, కొత్తగా ఎక్కడయినా క్యాన్సర్ ఆనవాళ్లు ఉన్నాయో పరిశీలించాలి. రెండో ఏడాది మూడు నెలలకోసారి, మూడో ఏడాదికి రెండుసార్లు పరీక్షలు చేయించుకుంటే చాలు. ఇలా ఐదేళ్ల పాటు అనుశీలన చేయాలి.
* చికిత్స తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేనట్లయితే సాధారణ జీవనం గడపొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్
-
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్