Chandrababu: చంద్రబాబుతో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్‌

రాజమహేంద్రవరం జైలులో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబును కుటుంబసభ్యులు కలిశారు.

Updated : 18 Sep 2023 14:23 IST

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం జైలులో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబును కుటుంబసభ్యులు కలిశారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ములాఖత్‌ ద్వారా కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు చంద్రబాబుతో వారు మాట్లాడారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని