Chandrababu: చంద్రబాబుతో నారా భువనేశ్వరి, బ్రాహ్మణి ములాఖత్
రాజమహేంద్రవరం జైలులో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబును కుటుంబసభ్యులు కలిశారు.
Updated : 18 Sep 2023 14:23 IST
రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరం జైలులో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబును కుటుంబసభ్యులు కలిశారు. ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ములాఖత్ ద్వారా కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు చంద్రబాబుతో వారు మాట్లాడారు.
Trending
Tags :
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
నకిలీ ధ్రువపత్రాలతో విద్యార్థులకు కేవీల్లో ప్రవేశం.. ప్రిన్సిపల్పై సీబీఐ కేసు
-
Wipro: విప్రోకు జతిన్ దలాల్ రాజీనామా.. కొత్త సీఎఫ్వోగా అపర్ణ అయ్యర్!
-
Amitabh Bachchan: అమితాబ్ ఇచ్చిన ఐడియా.. 12వేల మంది వస్తారనుకుంటే లక్షమంది వచ్చారు!
-
Hyderabad: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ: శ్రీధర్బాబు
-
Guntur: తెదేపా దీక్షా శిబిరంపై వైకాపా కార్యకర్తల రాళ్ల దాడి!
-
ODI WC 2023: బంగ్లాదేశ్ టెక్నికల్ కన్సల్టెంట్గా శ్రీధరన్ శ్రీరామ్.. వరల్డ్ కప్ నుంచి నోకియా ఔట్!