Hyderabad: ఆర్టీసీ బస్సులో మంటలు.. తప్పిన పెను ప్రమాదం

సికింద్రాబాద్ లాలాపేటలో ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు మంటలు పూర్తిగా వ్యాపించకముందే

Published : 22 Feb 2022 18:29 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్ లాలాపేట వద్ద ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సు మంటలు పూర్తిగా వ్యాపించకముందే గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. లాలాపేట ఫ్లైఓవర్ పై బస్సు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మంటలు చెలరేగగానే  అప్రమత్తమైన డ్రైవర్.. వెంటనే బస్సును ఆపాడు. ప్రయాణికులను కిందికి దింపేసి మంటలను ఆర్పివేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని