Vijayawada: ఇంద్రకీలాద్రిపై గాజుల మహోత్సవం

ఇంద్రకీలాద్రిపై అమ్మవారి గాజుల అలంకరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతోంది. అమ్మవారి మూల విరాట్‌ను, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల మట్టి గాజులతో...

Published : 06 Nov 2021 18:50 IST

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై అమ్మవారి గాజుల అలంకరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి మూల విరాట్‌ను, ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల మట్టి గాజులతో సుందరంగా ముస్తాబు చేశారు. సుమారు 2 లక్షలకుపైగానే గాజుల దండలతో అలంకరించారు. ఉత్సవం ముగిసిన తర్వాత అమ్మవారికి అలంకరించిన గాజులను భక్తులకు పంపిణీ చేయనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని