స్వాతంత్ర్య సాధనలో ఆంధ్రుల పాత్ర కీలకం
దేశ స్వాతంత్ర్య సాధనలో ఆంధ్రప్రాంత ప్రజల పాత్ర కీలకమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సమతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ కలయికలో ఆయన ముఖ్య
గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
విజయవాడ: దేశ స్వాతంత్ర్య సాధనలో ఆంధ్రప్రాంత ప్రజల పాత్ర కీలకమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. విజయవాడ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో సమతా పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు కృష్ణారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ కలయికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల నేపథ్యంలో స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న యోధులను ఈ సందర్భంగా గవర్నర్ సన్మానించి జ్ఞాపికలను అందజేశారు.
ఆత్మీయ కలయిను ఓ సామాజిక కలయికగా అభివర్ణించిన గవర్నర్.. ఐదేళ్లుగా ఈ కలయికను నిర్వహించడంపై నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా బిశ్వభూషణ్ మాట్లాడుతూ.. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ముగ్గురు యోధులకు సన్మానం చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ‘‘ఈ సన్మానం వారికి దక్కిన గౌరవంగా కాకుండా.. సన్మానం చేయడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. స్వాతంత్ర్యం కోసం ఆంధ్రప్రదేశ్లో నాడు జరిగిన ఉద్యమానికి దేశ నలుమూలలలా అభినందనలు దక్కాయి’’ అని బిశ్వభూషణ్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
చిలుకూరు బాలాజీ ఆలయం వైపు వెళ్లే మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు 10 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగనన్నా.. దాహం తీర్చవయ్యా!
వేసవి కాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. నీటి ఎద్దడి ఏర్పడుతోంది. అధికారులు గుక్కెడు నీరు కూడా ఇవ్వలేకపోతున్నారు. దాహం తీర్చుకోవడానికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఇదీ పట్టణంలోని పలు ప్రాంతాల్లోని పరిస్థితి. -
పేదల పాలిట.. వినాసికారే..!
రాష్ట్ర, చీప్ లిక్కర్కు కేంద్రంగా మారిపోయింది. ‘జే’బ్రాండ్ పేరుతో తీసుకొచ్చిన నాసిరకం మద్యం ప్రజల ప్రాణాలు హరిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పించినా ఈ ప్రభుత్వం లెక్క చేసిన దాఖలాలు లేవు. -
వినియోగదారులకు రెట్టింపు షాక్
ఐదేళ్ల పాలనలో ఇప్పటికే పలుమార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచేసి సామాన్యులపై మోయలేని భారం వేసిన వైకాపా ప్రభుత్వం.. తాజాగా కొత్త మార్గంలో బాదుడు మొదలెట్టింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు