బందరు రోడ్డుపై మహిళల బైఠాయింపు

రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా విజయవాడలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతి పరిరక్షణ కోసం భారీ ర్యాలీ నిర్వహించిన మహిళలను బెంజ్‌ సర్కిల్‌ వద్దకు...

Updated : 10 Jan 2020 17:25 IST

విజయవాడ: రాజధాని కోసం అమరావతి రైతులు చేస్తున్న దీక్షకు మద్దతుగా విజయవాడలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతి పరిరక్షణ కోసం భారీ ర్యాలీ నిర్వహించిన మహిళలను బెంజ్‌ సర్కిల్‌ వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో వారు బందరు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఏపీపీఎస్‌ కార్యాలయం వద్దనున్న రెండు రోడ్ల కూడలిలో మహిళలు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.


 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని