ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తుల నియామకం

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ దోనాడి రమేశ్‌, జస్టిస్‌ నైనాల జయసూర్యలను నియమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Updated : 10 Jan 2020 23:30 IST


అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ దోనాడి రమేశ్‌, జస్టిస్‌ నైనాల జయసూర్యలను నియమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని