రాజధాని రైతులకు అశ్వనీదత్‌ సంఘీభావం

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్‌ మద్దతు ప్రకటించారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను

Updated : 13 Sep 2023 15:47 IST

అమరావతి: రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అమరావతి రైతులకు ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్‌ మద్దతు ప్రకటించారు. మందడంలో దీక్ష చేస్తున్న రైతులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను అశ్వీనదత్‌కు వివరించారు. రాజధాని రైతుల ఆందోళనలు 25వ రోజుకు చేరిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని