అనంతపురంలో పర్యటిస్తున్న చంద్రబాబు

అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు అనంతపురంలో పర్యటిస్తున్నారు. రాజధాని కోసం అమరావతి పరిరక్షణ సమితి ఐకాసతో కలిసి కొడికొండ చెక్‌పోస్టు వద్ద జోలె పట్టి విరాళాలు సేకరిస్తున్నారు. అనంతరం పెనుకొండ చేరుకొని

Updated : 13 Jan 2020 13:32 IST

అనంతపురం: అమరావతి పరిరక్షణ యాత్రలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు అనంతపురంలో పర్యటిస్తున్నారు. రాజధాని కోసం అమరావతి పరిరక్షణ సమితి ఐకాసతో కలిసి కొడికొండ చెక్‌పోస్టు వద్ద జోలె పట్టి విరాళాలు సేకరిస్తున్నారు. అనంతరం పెనుకొండ చేరుకొని రోడ్‌షోలో పాల్గొంటారు.ఇవాళ సాయంత్రం అనంతపురంలో పండ్లు, టీ విక్రయించి చంద్రబాబు నిధులు సేకరించనున్నారు.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు