రూ.కోటి వజ్రాలను రూ.156 కోట్లుగా చూపించారు!
విలువైన వజ్రాలను దిగుమతి చేసుకునే పేరిట నగదు అక్రమ చలామణికి పాల్పడిన ముగ్గురు కస్టమ్స్ అధికారులు సహా 17 మంది వ్యక్తులు/ కంపెనీలపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. రూ.1.03 కోట్ల విలువ చేసే వజ్రాలను రూ.156.28 కోట్ల ఖరీదైనవిగా
కస్టమ్స్ అధికారులు సహా 17 మందిపై సీబీఐ కేసు
దిల్లీ: విలువైన వజ్రాలను దిగుమతి చేసుకునే పేరిట నగదు అక్రమ చలామణికి పాల్పడిన ముగ్గురు కస్టమ్స్ అధికారులు సహా 17 మంది వ్యక్తులు/ కంపెనీలపై సీబీఐ మంగళవారం కేసు నమోదు చేసింది. రూ.1.03 కోట్ల విలువ చేసే వజ్రాలను రూ.156.28 కోట్ల ఖరీదైనవిగా చూపించినట్లు రెవెన్యూ నిఘా డైరెక్టరేట్ (డీఆర్ఐ) గుర్తించి, సీబీఐకి నివేదించింది. హాంకాంగ్ కేంద్రంగా వ్యాపారం చేస్తున్న గిరీష్ కడెల్ ఈ వ్యవహారం మొత్తానికి సూత్రధారి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Rishi Sunak: వాటిపై సునాక్ ఏనాడు పెనాల్టీ చెల్లించలేదు..
-
Sports News
WPL: మహిళల ప్రీమియర్ లీగ్.. అట్టడుగు స్థాయి నుంచి అభివృద్ధికి మార్గం: బిన్నీ
-
India News
New Jobs: 10లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే లక్ష్యం: బిహార్ గవర్నర్
-
India News
MCD Polls: దిల్లీ మేయర్ ఎన్నిక.. సుప్రీం తలుపు తట్టిన ఆప్
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?