1770.. పోలింగ్ కేంద్రాలు
పురపాలిక ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయింది. ఈమేరకు ఎన్నికల సంఘం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు జిల్లాలో 1770 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల కోసం గుర్తించారు. రంగారెడ్డి జిల్లాల్లో మూడు
రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో గుర్తింపు పూర్తి
ఈనాడు, హైదరాబాద్: పురపాలిక ఎన్నికలకు పోలింగ్ కేంద్రాల గుర్తింపు పూర్తయింది. ఈమేరకు ఎన్నికల సంఘం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు జిల్లాలో 1770 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల కోసం గుర్తించారు. రంగారెడ్డి జిల్లాల్లో మూడు కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలు ఉండగా 938 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లాలో 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు ఉండగా 832 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. ఈనెల 22న ఆయా మున్సిపాలిటీలు/కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి.
కార్పొరేషన్/మున్సిపాలిటీల వారీగా పోలింగ్ కేంద్రాలు
రంగారెడ్డి జిల్లాలో..
బడంగ్పేట - 132, బండ్లగూడ జాగీర్- 85, మీర్పేట- 138, పెద్దఅంబర్పేట- 63, ఇబ్రహీంపట్నం- 50, జల్పల్లి- 84, షాద్నగర్- 58, శంషాబాద్- 53, తుర్కయాంజాల్- 55, మణికొండ- 60, ఆదిభట్ల- 30, నార్సింగి- 38, శంకర్పల్లి- 30, తుక్కుగూడ- 32, ఆమన్గల్- 30.
మేడ్చల్ జిల్లాలో..
బోడుప్పల్- 112, పీర్జాదిగూడ- 78, జవహర్నగర్- 106, నిజాంపేట- 134, మేడ్చల్-46, దమ్మాయిగూడ- 55, నాగారం- 60, పోచారం- 36, ఘట్కేసర్- 36, గుండ్లపోచంపల్లి- 30, తూంకుంట- 32, కొంపల్లి- 36, దుండిగల్-71.
మీర్పేటలో అత్యధికం
మీర్పేట కార్పొరేషన్లో 46 డివిజన్లు ఉన్నాయి. డివిజన్లు/వార్డుల పరంగా రెండు జిల్లాల్లో ఇదే అతిపెద్ద కార్పొరేషన్. దీనికి తగ్గట్టుగానే ఇక్కడ పోలింగ్ కేంద్రాలు అదికంగా ఉన్నాయి. 138 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇక అత్యల్పంగా ఆదిభట్ల, శంకర్పల్లి, గుండ్లపోచంపల్లి, ఆమన్గల్లో 30 చొప్పున పోలింగ్ కేంద్రాలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి