దేవినేని ఇంటి వద్ద ఉద్రిక్తత

విజయవాడ గొల్లపూడి సెంటర్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా పోలీసులు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ దశలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు గుంటూరులో తెదేపా నేత జీవి

Updated : 20 Jan 2020 10:57 IST

గొల్లపూడి: విజయవాడలోని గొల్లపూడి సెంటర్‌లో మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటివద్ద ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి వెళ్లకుండా ఆయనకు పోలీసులు అడ్డుపడ్డారు. దీంతో స్థానికులు వాగ్వాదానికి దిగారు.ఈ దశలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మరోవైపు గుంటూరులో తెదేపా నేత జీవి అంజనేయులను పోలీసులు గృహనిర్బంధం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని