జ్వరంతో ఆస్పత్రిలో చేరిన కేసీఆర్‌

సీఎం కేసీఆర్‌ ఆస్పత్రిలో చేరారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆయనకు తీవ్రంగా జ్వరం రావడంతో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య సిబ్బంది అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Published : 22 Jan 2020 01:39 IST

హైదరాబాద్‌: సీఎం కేసీఆర్‌ ఆస్పత్రికి వెళ్లారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆయనకు తీవ్రంగా జ్వరం రావడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య సిబ్బంది ఆయనకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. సాధారణ జ్వరమని తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని