జ్వరంతో ఆస్పత్రిలో చేరిన కేసీఆర్
సీఎం కేసీఆర్ ఆస్పత్రిలో చేరారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆయనకు తీవ్రంగా జ్వరం రావడంతో సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య సిబ్బంది అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లారు. జలుబు, దగ్గుతో బాధపడుతున్న ఆయనకు తీవ్రంగా జ్వరం రావడంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య సిబ్బంది ఆయనకు అన్ని రకాల వైద్యపరీక్షలు నిర్వహించారు. సాధారణ జ్వరమని తగినంత విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతి భవన్కు చేరుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!