పోలీసులపై కోపంతోనే బాంబు పెట్టా

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘మంగళూరు విమానాశ్రయంలో బాంబు’ కేసు నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు గాలింపు  ముమ్మరం చేయడంతో బాంబు పెట్టింది తానేనంటూ ఆదిత్యరావు

Published : 23 Jan 2020 06:55 IST

 

మంగళూరు బాంబు కేసులో నిందితుడి లొంగుబాటు

 బెంగళూరు: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ‘మంగళూరు విమానాశ్రయంలో బాంబు’ కేసు నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు గాలింపు  ముమ్మరం చేయడంతో బాంబు పెట్టింది తానేనంటూ ఆదిత్యరావు బుధవారం ఉదయం బెంగళూరులోని డీజీపీ కార్యాలయానికి వచ్చి లొంగిపోయాడు. విమానాశ్రయంలో ఉద్యోగం దొరకలేదన్న ఆక్రోశంతోనే గతంలో బాంబు బెదిరింపు ఫోన్లు చేశానని, తాజాగా తనకు శిక్ష వేసిన పోలీసులపై కోపంతో ‘మంగళూరు’లో ఇంతకు తెగించినట్లు నిందితుడు చెబుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని