రాజ్‌భవన్‌లో ఎట్‌హోం..హాజరైన జగన్‌

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌,

Updated : 26 Jan 2020 20:35 IST

విజయవాడ: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఎట్‌హోం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్‌, శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌, మండలి ఛైర్మన్‌ షరీఫ్‌, మంత్రులు, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. వచ్చిన అతిథుల వద్దకు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ స్వయంగా వెళ్లి పలకరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని