రాజ్‌పుత్‌ మహిళల అరుదైన రికార్డ్‌

గుజరాత్‌లో రాజ్‌పుత్‌ మహిళలు గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. 17వ రాజ్‌కోట్‌ రాజుగా మందత్‌ సింహ్‌ జడేజా పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని రాజ్‌కోట్‌లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

Published : 28 Jan 2020 23:58 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లో రాజ్‌పుత్‌ మహిళలు గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. 17వ రాజ్‌కోట్‌ రాజుగా మందత్‌ సింహ్‌ జడేజా పట్టాభిషేకాన్ని పురస్కరించుకొని రాజ్‌కోట్‌లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. రెండు వేల మంది రాజ్‌పుత్‌ మహిళలు తళ్వార్‌ రాస్‌ నిర్వహించారు. కత్తులను ఒడుపుగా తిప్పుతూ చేసిన ఈ నృత్యం గిన్నిస్‌ రికార్డ్‌ను నెలకొల్పింది. దీంతో గిన్నిస్‌ ప్రతినిధులు రికార్డ్‌ ప్రతిని నిర్వాహకులకు అందజేశారు. 

 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని