ఆగని రాజధాని పోరు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 47వ రోజుకు చేరుకున్నాయి. మందడం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున

Updated : 02 Feb 2020 12:24 IST

మందడం: అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 47వ రోజుకు చేరుకున్నాయి. మందడం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

తుళ్లూరు ధర్నాకు హాజరైన కొల్లు
తుళ్లూరులోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ధర్నాలో పాల్గొన్న రైతులు, మహిళలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. తుళ్లూరులోని మహాధర్నాకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హాజరయ్యారు. రైతులు, మహిళల పోరాటానికి సంఘీభావం తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని