మేడారం చేరిన సారలమ్మ

మేడారం మహాజాతర  ప్రారంభఘట్టానికి ఘడియలు సమీపించాయి. జాతరలో భాగంగా సారలమ్మ అమ్మవారు కన్నెపల్లి నుంచి మేడారం చేరుకున్నారు. డప్పు వాద్యాల నడుమ సారలమ్మను

Published : 05 Feb 2020 23:28 IST

గోవిందరావుపేట: మేడారం మహాజాతర  ప్రారంభఘట్టానికి ఘడియలు సమీపించాయి. జాతరలో భాగంగా సారలమ్మ అమ్మవారు కన్నెపల్లి నుంచి మేడారం చేరుకున్నారు. డప్పు వాద్యాల నడుమ సారలమ్మను గిరిజన సంప్రదాయ పద్ధతిలో పూజారులు ఊరేగింపుగా తీసుకొచ్చారు. జంపన్నవాగు మీదుగా గద్దెమీదకు సారలమ్మ మేడారం చేరుకున్నారు. కాసేపట్లో అమ్మవారు గద్దెమీదకు కొలువుతీరనున్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని