వీరి ప్రేమ ఎందరికో ఆదర్శం...
ఎన్నో భిన్నమైన ప్రేమకథలు విని ఉంటాం. ఎన్నో ఆసక్తికరమైర ప్రణయ ప్రయాణాలను చదివుంటాం. కానీ, ప్రమంటే ఏంటో చెప్పమంటే ఆలోచనల్లో పడతాం. విశ్వమంత ప్రేమను నిర్వచించడం నిజంగా ఓ సవాలే.............
జడగావ్(ఒడిశా): ఎన్నో భిన్నమైన ప్రేమకథలు విని ఉంటాం. ఎన్నో ఆసక్తికరమైర ప్రణయ ప్రయాణాలను చదివుంటాం. కానీ, ప్రేమంటే ఏంటో చెప్పమంటే ఆలోచనల్లో పడతాం. విశ్వమంత ప్రేమను నిర్వచించడం నిజంగా ఓ సవాలే.. కానీ ఒడిశాకు చెందిన జగన్నాథ్, ప్రతీక్షలను చూస్తే మాత్రం ప్రేమంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది. జాజ్పూర్ జిల్లా జడగావ్ గ్రామానికి చెందిన జగన్నాథ సేథీకి పుట్టుక నుంచే రెండు చేతులు లేవు. దీంతో కాళ్లతోనే తన పనులను ఎలా చేసుకోవాలో అలవాటు చేసుకున్నాడు. పొట్టకూటి కోసం మేకలు కాసే జగన్నాథ్ జీవితంలోకి నాలుగేళ్ల క్రితం ప్రతీక్ష సాహు అనే అమ్మాయి వచ్చింది. పక్క గ్రామానికి చెందిన ఆమె మేకలు కాస్తూ జగన్నాథ్కు పరిచయమైంది. మాటలతో పాటు మనసులూ కలిశాయి. వీరిద్దరి కులాలు వేరుకావడంతో ప్రతీక్ష తల్లిదండ్రులు ఆమె ప్రేమను అంగీకరించలేదు. దీంతో వారిని ఎదిరించి రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకున్నారు. చేతులు లేని భర్తకు ఇప్పుడు చేయూతనిస్తూ గోరుముద్దలు తినిపిస్తోంది. పేద, ధనిక, అందం, వైకల్యం ఇవేమీ పట్టించుకోని వారి ప్రేమ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. నిజమైన ప్రేమ ఎంత లోతుగా ఉంటుందో మరోసారి నిరూపించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్