జగన్‌ను కలిసిన జయసుధ

వైకాపా నాయకురాలు, సినీనటి జయసుధ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని..

Updated : 18 Feb 2020 19:20 IST

అమరావతి: వైకాపా నాయకురాలు, సినీనటి జయసుధ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన జయసుధ.. తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. ఈ మేరకు సీఎంకు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా కాసేపు తాజా రాజకీయల పరిస్థితులపైనా చర్చించినట్టు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని