ఏపీలో 8మంది ఐపీఎస్‌ల బదిలీ

రాష్ట్రంలో 8మంది ఐపీఎస్‌ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో ఇద్దరిని డీజీపీ కార్యాలయానికి...

Published : 18 Feb 2020 21:10 IST

అమరావతి: రాష్ట్రంలో 8మంది ఐపీఎస్‌ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో ఇద్దరిని డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

* కేఆర్‌ఎం కిశోర్‌ కుమార్‌ - రోడ్‌ సేఫ్టీ అథారిటీ ఛైర్మన్‌

* కుమార్‌ విశ్వజిత్‌ - హోంశాఖ కార్యదర్శి

* ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం - రైల్వేస్‌ అదనపు డీజీ

* ఎం.సునీల్‌ కుమార్‌ నాయక్‌ - సీఐడీ డీఐజీ

* అభిషేక్‌ మహంతి - గ్రేహౌండ్స్‌ గ్రూప్‌ కమాండెంట్‌

* వినీత్‌ బ్రిజ్‌లాల్‌ - ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డైరెక్టర్‌

* కృపానంద్‌ త్రిపాఠి ఉజేలా, పి. హరికుమార్‌లను డీజీపీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని