మే 27న లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌

తెలంగాణలో లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మార్చి 2న లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు.

Updated : 22 Feb 2020 18:51 IST

హైదరాబాద్‌: తెలంగాణలో లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మార్చి 2న లాసెట్‌, పీజీ ఎల్‌సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. మార్చి 6 నుంచి ఏప్రిల్‌ 6 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 20వరకు దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. మే 27న లాసెట్‌, పీజీఎల్‌ సెట్‌ పరీక్ష నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని