కంటి స్కాన్తో ఆటిజం నిర్ధారణ
కంటిని స్కాన్ చేయడం ద్వారా చిన్నారుల్లో ఆటిజాన్ని నిర్ధారించవచ్చునని పరిశోధకులు తేల్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాలతో పోలిస్తే కొన్నేళ్ల ముందుగానే రుగ్మతను పసిగట్టేందుకు ఈ స్కానింగ్ దోహదపడుతుందని వారు వెల్లడించారు. తాజా అధ్యయనంలో భాగంగా
మెల్బోర్న్: కంటిని స్కాన్ చేయడం ద్వారా చిన్నారుల్లో ఆటిజాన్ని నిర్ధారించవచ్చునని పరిశోధకులు తేల్చారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాలతో పోలిస్తే కొన్నేళ్ల ముందుగానే రుగ్మతను పసిగట్టేందుకు ఈ స్కానింగ్ దోహదపడుతుందని వారు వెల్లడించారు. తాజా అధ్యయనంలో భాగంగా ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయం పరిశోధకులు 5-21 ఏళ్ల మధ్య వయసున్న 180 మంది కళ్లను ప్రత్యేక పరికరం సహాయంతో స్కాన్ చేశారు. వారి రెటీనాల్లోని భిన్నరకాల ఎలక్ట్రికల్ సంకేతాలను విశ్లేషించి.. కొందరిలో ఆటిజాన్ని గుర్తించారు. ‘అటెన్షన్ డెఫిసిట్ హైపర్ ఆక్టివిటీ డిజార్డర్ (ఏడీహెచ్డీ)’ వంటి ఇతర రుగ్మతలనూ ఈ నూతన విధానంలో నిర్ధారించవచ్చునని పరిశోధకులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
సాక్షి వదిన తర్వాత.. ధోనీ భయ్యా ఎత్తుకుంది నన్నే: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావు చెప్పినట్లే చేశా!’