వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు

ఇప్పటివరకు వెయిటింగ్‌లో ఉన్న నలుగురు ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అనితారాజేంద్ర, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక కార్యదర్శిగా విజయేంద్ర, రవాణ శాఖ కమిషనర్‌గా ఎం.ఆర్‌.ఎం రావు, అటవీశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎం.ప్రశాంతిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 

Updated : 29 Feb 2020 00:12 IST


హైదరాబాద్‌: ఇప్పటివరకు వెయిటింగ్‌లో ఉన్న నలుగురు ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌లు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అనితారాజేంద్ర, ఆర్‌ అండ్‌ బీ ప్రత్యేక కార్యదర్శిగా విజయేంద్ర, రవాణ శాఖ కమిషనర్‌గా ఎం.ఆర్‌.ఎం రావు, అటవీశాఖ సంయుక్త కార్యదర్శిగా ఎం.ప్రశాంతిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న రోనాల్డ్‌రోస్‌కు గనులశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని