అలుపు లేని 85 ఏళ్ల యువకుడి పరుగు
కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులన్నారు శ్రీశ్రీ. మరికొంత మందేమో వృద్ధ్యాప్యంలోనూ యువకులేనని నిరూపిస్తున్నారు. దీనికి కృష్ణా జిల్లాకు చెందిన పెద్ద మనిషి పరుగులే సాక్ష్యం.
కృష్ణా: కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులన్నారు శ్రీశ్రీ. మరికొంత మందేమో వృద్ధ్యాప్యంలోనూ యువకులేనని నిరూపిస్తున్నారు. దీనికి కృష్ణా జిల్లాకు చెందిన పెద్ద మనిషి పరుగులే సాక్ష్యం. 85 ఏళ్ల వయస్సులోనూ పరుగు పందెంలో పతకాలు సాధిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
అతనే కృష్ణా జిల్లా కోడూరు మండలం పిట్లలంకకు చెందిన రామస్వామి. 19 యేళ్ల వయస్సులో మిలిటరీలో చేరారు. ఉద్యోగ రీత్యా రామస్వామి వివిధ రాష్ట్రాల్లో పనిచేసి 1993లో పదవీ విరమణ పొందారు. అయినప్పటికీ ఆయన మిలిటరీ క్రమశిక్షణ వీడలేదు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక తనకు ఇష్టమైన పరుగు పందెంలో సాధన చేస్తూ ఉండేవాడు. తన పొలం సాగు చేసుకుంటూనే పరుగు పందెంలో పాల్గొనేవాడు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక జాతీయ పతకాలను సాధించాడు. ఎప్పుడంటే అప్పుడు పరుగు పోటీకి రామస్వామి సై అంటున్నారు. అవకాశం వచ్చిందే ఆలస్యం పరుగు పందెంలో పతకాలు పట్టుకొస్తున్నారు.
ఆరోగ్యకరమైన జీవన విధానం, మితాహారం, తగిన వ్యాయామంపై గ్రామంలోని యువతకు రామస్వామి అవగాహన కల్పిస్తున్నారు. ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే అంతర్జాతీయ స్థాయి పరుగు పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నానని రామస్వామి చెబుతున్నారు. మరి పరుగులో అలుపు లేని ఈ 85 ఏళ్ల యువకుడు నేటి యువతరానికి ఆదర్శప్రాయుడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయిదాడి కేసు.. పోలీసుల అదుపులో మరో వ్యక్తి
అజిత్సింగ్ నగర్ వడ్డెర కాలనీలో మహిళలు, చిన్నారులు బుధవారం ఆందోళన నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి భగభగలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
తెలంగాణలో రాగల 3 రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. -
రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు
రాజధాని అమరావతి (Amaravati)నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భద్రాద్రిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
శ్రీరామ నవమి (Sri Rama Navami) సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. -
శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్లో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. ధూల్పేట్ సీతారాంబాగ్ నుంచి కోఠి హనుమాన్ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. -
భద్రాచలంలో వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు.. పట్టువస్త్రాలు సమర్పించిన సీఎస్
శ్రీరామ నవమి (Sri Rama Navami)ని పురస్కరించుకుని భద్రాచలంలోని రాములోరి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. -
ఏపీలో రామరాజ్యం లాంటి పాలన రావాలి: చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు ఎక్స్(ట్విటర్) వేదికగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. త్రేతాయుగం నాటి రామరాజ్యం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం అంటే దానికి కారణం.. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్లో కీలక మార్పు.. ఇకపై చికిత్సకు రూ.లక్ష వరకు విత్డ్రా
-
మోదీ విమర్శలు.. రాహుల్ గాంధీ యూటర్న్
-
సీఎంపై రాయిదాడి కేసు.. పోలీసుల అదుపులో మరో వ్యక్తి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘ఇండియా’ కూటమి గెలిస్తే CAA, NRC రద్దు చేస్తాం: మమత
-
ఎప్పుడూ నాతోనే.. కుమారుడిపై శిఖర్ ధావన్ ఎమోషనల్ పోస్ట్