ఈ కారు కరోనాను అడ్డుకుంటుంది..!
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే 3వేలకు మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 95వేల మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వైరస్ను అడ్డుకునేందుకు...
బీజింగ్(చైనా): కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే 3వేలకు మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 95వేల మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. వైరస్ను అడ్డుకునేందుకు ఇప్పటికీ ఎలాంటి వాక్సిన్ దొరక్కపోవడంతో చైనా ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఈక్రమంలో చైనాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ గీలి ముందడుగు వేసింది. వైరస్ నుంచి రక్షణ కల్పించే వ్యవస్థతో కొత్త ఎస్యూవీ(స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్)ను తీసుకొచ్చింది.
వైరస్ వ్యాప్తిని అడ్డుకునే క్రమంలో ఇటీవల ఐకాన్ పేరుతో ఒక ఎస్యూవీ కార్ను మార్కెట్కు పరిచయం చేసింది. ఈ కారులో పొందుపరిచిన వడపోత వ్యవస్థ(ఇంటిలిజెంట్ ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్) ప్రమాదకరమైన వైరస్ను కారు నుంచి బయటికి పంపించి లోపల ఉన్న వారికి రక్షణ కల్పిస్తుంది. 0.3మైక్రాన్ల కంటే తక్కువ పరిమాణం ఉన్న కణాలను గుర్తించే సామర్థ్యం ఉన్న ఈ కారు ఎన్95 సర్టిఫికేట్ కూడా పొందిందని సంస్థ ప్రతినిధులు ఒక సమావేశంలో చెప్పారు. అధికారికంగా కారును మార్కెట్లోకి విడుదల చేయకముందే 30వేల ఆర్డర్లు వచ్చినట్లు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.
ఇప్పటికే దాదాపు అన్ని కార్లలోనూ ఎయిర్ ప్యూరిఫికేషన్ వ్యవస్థ అందుబాటులో ఉండగా ఎన్95 వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం ఇదే తొలిసారి. చైనా, ఇండియా వంటి దేశాల్లో ఎక్కువగా ఉన్న కాలుష్యంతో ముప్పు ఉన్నందున కార్ల తయారీదారులు వడపోత వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM