అమృత నివాసం వద్ద పోలీసు బందోబస్తు

నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, ప్రణయ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈనేపథ్యంలో మిర్యాలగూడ పోలీసులు అప్రమత్తమయ్యారు. మారుతీరావు కుమార్తె అమృత నివాసం ఉంటున్న

Updated : 08 Mar 2020 17:57 IST

మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన వ్యాపారి, ప్రణయ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈనేపథ్యంలో మిర్యాలగూడ పోలీసులు అప్రమత్తమయ్యారు. మారుతీరావు కుమార్తె అమృత నివాసం ఉంటున్న ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మారుతీరావు మృతి తర్వాత మీడియా ప్రతినిధులు అమృత నివాసం వద్దకు చేరుకోగా.. మీడియాతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని