నా భర్త అమాయకుడు: అక్షయ్సింగ్ భార్య
వివిధ కోర్టులలో తమ పిటిషన్లు పెండింగ్లో ఉన్నందును ఉరిశిక్షపై స్టే విధించాలని కోరుతూ నిర్భయ నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను పటియాలా కోర్టు
దిల్లీ: వివిధ కోర్టులలో తమ పిటిషన్లు పెండింగ్లో ఉన్నందును ఉరిశిక్షపై స్టే విధించాలని కోరుతూ నిర్భయ నిందితులు దాఖలు చేసిన పిటిషన్ను పటియాలా కోర్టు గురువారం కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో రేపు ఉదయం 5:30 గంటలకు నిందితులు నలుగురిని ఒకేసారి ఉరితీయనున్నారు. ఈ తీర్పు వెలువరించిన వెంటనే కోర్టు బయట తన కుమారుడితోపాటు ఉన్న నిందితుడు అక్షయ్సింగ్కుమార్ భార్య పునీతాదేవి సొమ్మసిల్లిపడిపోయింది. అక్కడివారు, లాయర్లు సపర్యలు చేయడంతో కోలుకుంది. కొద్దిరోజుల క్రితం పునీతాదేవి తాను రేపిస్టుకు భార్యగా ఉండలేనంటూ అక్షయ్ నుంచి వెంటనే తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ బీహార్ఫ్యామిలీ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మాట్లాడుతూ..తన భర్త అమాయకుడని, అతనితో పాటు తనకు, కుమారుడికి కూడా మరణశిక్ష విధించండంటూ బిగ్గరగా ఏడ్చింది. తనకు ఈ జీవితం వద్దంటూ చెప్పులతో తన చెంపలపై కొట్టుకుంది. గత ఏడేళ్లుగా తమకు న్యాయం జరుగుతుందని భావిస్తూ చస్తూబ్రతుకుతున్నామని విలపించింది. మరోపక్క నిర్భయ తల్లిదండ్రులు మాట్లాడుతూ..నిందితులు సమాజంలో ఒక భాగమన్నారు. చాలామంది అనుకోని ప్రమాదాల్లో మరణిస్తున్నారు. అయితే ఇటువంటి నేరాలలో నిందితులు ఎంతమాత్రమూ క్షమార్హులు కాదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్