తెలుగు రాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ స్వచ్ఛందంగా ప్రజలు స్వీయనిర్బంధంలో ఉన్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్ పాటిస్తుండటంతో దుకాణాలు మూతపడ్డాయి.
హైదరాబాద్/అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలో జనతా కర్ఫ్యూ కొనసాగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోనూ స్వచ్ఛందంగా ప్రజలు స్వీయనిర్బంధంలో ఉన్నారు. వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్ పాటిస్తుండటంతో దుకాణాలు మూతపడ్డాయి. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. తెలుగురాష్ట్రాల్లో జనతా కర్ఫ్యూ కొనసాగుతోందిలా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..