లాక్డౌన్పై సమీక్ష.. కాసేపట్లో కేసీఆర్ ప్రెస్మీట్
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో విధించిన లాక్డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్లో నిర్వహించిన సమీక్షకు సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి
హైదరాబాద్: కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో విధించిన లాక్డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్లో నిర్వహించిన సమీక్షకు సీఎస్ సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలపై అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. లాక్డౌన్ కొనసాగుతున్న క్రమంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాలను సీఎం వెల్లడించనున్నారు. దీనిపై కాసేపట్లో కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమే లక్ష్యంగా ఆయన మరిన్ని కీలక నిర్ణయాలు వెలువరించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె