తెలంగాణలో మరో 3 ప్రైవేటు ల్యాబ్లు
కరోనా (కొవిడ్-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణలో మూడు ప్రైవేటు ల్యాబ్లు అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ల్యాబ్ల సంఖ్య పెంచామని, మొత్తం.....
హైదరాబాద్: కరోనా (కొవిడ్-19) నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు తెలంగాణలో మూడు ప్రైవేటు ల్యాబ్లు అందుబాటులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా ల్యాబ్ల సంఖ్య పెంచామని, మొత్తం 47 ప్రైవేటు ల్యాబ్లకు అనుమతిచ్చామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఇవాళ ప్రకటించింది. ఇందులో కొత్తగా తెలంగాణలో మూడు ఉన్నాయి. ఇప్పటికే ఐదు ప్రభుత్వ, ఐదు ప్రైవేటు ల్యాబ్ల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కొత్తగా మంజూరైనవి..
> పాథ్కేర్ ల్యాబ్స్ - మేడ్చల్
> అమెరికన్ ఇన్స్టిట్యూల్ ఆఫ్ పాథాలజీ & ల్యాబ్ సైన్సెస్, సిటిజన్ హాస్పిటల్ - శేరిలింగంపల్లి
> మెడిసిస్ పాథ్ల్యాబ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - న్యూ బోయినపల్లి
ఇప్పటికే ఉన్న ప్రైవేటు ల్యాబ్లు
1. అపోలో హాస్పిటల్స్, జూబ్లీహిల్స్, హైదరాబాద్
2. విజయ డయాగ్నొస్టిక్స్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్, హిమాయత్ నగర్, హైదరాబాద్
3. వింతా ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెర్లపల్లి, హైదరాబాద్
4. అపోలో హెల్త్ అండ్ లైఫ్స్టైల్ లిమిటెడ్, బోయిన్పల్లి, హైదరాబాద్
5. డా. రెమిడీస్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్, పంజాగుట్ట, హైదరాబాద్
ప్రభుత్వ కరోనా పరీక్ష లేబొరేటరీలు
1. గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్
2. ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్
3. సర్ రొనాల్డ్ రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ కమ్యూనికబుల్ డిసీజెస్, హైదరాబాద్
4. నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్
5. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్