సరిహద్దులు దాటే అవకాశమే లేదు: సీపీ మహేశ్
ఇతర రాష్ట్రాల నుంచి కాలినడకన వచ్చే కార్మికులకు, విద్యార్థులకు భోజన సదుపాయం కల్పిస్తున్నామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. ...
భువనగిరి: ఇతర రాష్ట్రాల నుంచి కాలినడకన వచ్చే కార్మికులకు, విద్యార్థులకు భోజన సదుపాయం కల్పిస్తున్నామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పంతంగి టోల్ప్లాజా వద్ద వలస కార్మికులకు ఆయన ఆహారాన్ని అందించారు. వసతి ఏర్పాట్ల కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు. ప్రయాణికులతో వచ్చిన వాహనాలను ఆపేశారు. సరిహద్దులు దాటే అవకాశం లేదని కౌన్సిలింగ్ ఇచ్చి వెనక్కి పంపించారు. అక్రమ రావాణాకు పాల్పడే వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (24/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?