కరోనాపై పోరుకు విరాళాల వెల్లువ
రాష్ట్రంలో కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా దాతలు విరాళాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో సీఎం సహాయనిధికి రూ. 7.50 కోట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ని కలిసిన సంస్థ ప్రతినిధులు చెక్కు అందజేశారు. మరో రూ.2.5 కోట్ల విలువైన శానిటైజర్లు...
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనాపై పోరుకు తమ వంతు సాయంగా దాతలు విరాళాలు ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో సీఎం సహాయనిధికి రూ. 7.50 కోట్లు ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ని కలిసిన సంస్థ ప్రతినిధులు చెక్కు అందజేశారు. మరో రూ.2.5 కోట్ల విలువైన శానిటైజర్లు, రూ.కోటి విలువైన మందులు కూడా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది. గ్లాండ్ ఫార్మా ఎండీ శ్రీనివాస్ కూడా సీఎం కేసీఆర్ని కలిసి రూ. కోటి విరాళం చెక్కును అందించారు. నవభారత్ వెంచర్స్ రూ. 2.5 కోట్లు, మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ రూ. 50 లక్షలు విరాళంగా అందించాయి. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ (ఏఐజీ) ఛైర్మన్ డా.నాగేశ్వర్ రెడ్డి సీఎం కేసీఆర్ని కలిసి రూ. 50 లక్షల చెక్కు అందించారు. మధ్యాహ్న భోజనం వండే కార్మికుల కోసం రూ. 2.65 కోట్లను విరాళంగా అందజేయనున్నట్లు కాన్సెంట్ లెటర్ను కార్మిక సంఘం అధ్యుక్షుడు సీఎం కేసీఆర్కు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
సోషల్ మీడియాలో గుర్తింపు తెచ్చుకున్న బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఈ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. -
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు (TS Inter Summer Holidays) ప్రకటించింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్