తెలుగు రాష్ట్రాల్లో ఒక్కరోజే 65 పాజిటివ్‌ కేసులు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే ఏపీలో 38, తెలంగాణలో 27 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బులెటిన్లలో వెల్లడించాయి. తాజా కేసులతో తెలంగాణలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 154, ఏపీలో 149కి చేరుకుంది.

Published : 03 Apr 2020 01:02 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ ఒక్కరోజే ఏపీలో 38, తెలంగాణలో 27 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు బులెటిన్లలో వెల్లడించాయి. తాజా కేసులతో తెలంగాణలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 154, ఏపీలో 149కి చేరుకుంది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 17 మంది కరోనా బాధితులు కోలుకోగా.. 9 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు