జగిత్యాల క్వారంటైన్ నుంచి 85 మంది ఇంటికి
జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ క్వారంటైన్లోని 85 మందిని అధికారులు ఇళ్లకు పంపించారు. వీరిలో దిల్లీలోని నిజాముద్దీన్లో తబ్లీగీ జమాత్కు వెళ్లొచ్చినవారు 70 మంది ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే వీరంతా ఈ నెల 21 వరకు హోం క్వారంటైన్లో..
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో ప్రభుత్వ క్వారంటైన్లోని 85 మందిని అధికారులు ఇళ్లకు పంపించారు. వీరిలో దిల్లీలోని నిజాముద్దీన్లో తబ్లీగీ జమాత్కు వెళ్లొచ్చినవారు 70 మంది ఉన్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే వీరంతా ఈ నెల 21 వరకు హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని కోరుట్లలో పాజిటివ్ వచ్చిన ఇద్దరు వ్యక్తులకు చెందిన 15 మంది కుటుంబసభ్యులు ఈ నెల 28 వరకు హోం క్వారంటైన్లో ఉండాల్సిందిగా కలెక్టర్ సూచించారు. హోం క్వారంటైన్లో ఉన్నవారిపై నిరంతరం నిఘా ఉంటుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్