కరోనాపై పోరుకు ‘వరుణ్ గ్రూప్’ రూ.2కోట్లు
కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పలు సంస్థలు, వ్యక్తులు తమవంతు తోడ్పాటునందిస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల కోసం విరాళాలు అందిస్తున్నారు. గురువారం ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి...
అమరావతి: కరోనా మహమ్మారిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి పలు సంస్థలు, వ్యక్తులు తమవంతు తోడ్పాటునందిస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల కోసం విరాళాలు అందిస్తున్నారు. గురువారం ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తాయి. వరుణ్ గ్రూప్ రూ.2 కోట్లు ప్రకటించింది. ఈ మేరకు వరుణ్ గ్రూప్ ఛైర్మన్ ప్రభుకిషోర్, వరుణ్దేవ్ సీఎం జగన్ను కలిసి విరాళం చెక్కును అందజేశారు. అలాగే, సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ సంస్థ రూ.కోటి విరాళం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ సీఈవో వెంకట్ జాస్తి చెక్కును సీఎంకు అందజేశారు.
నరసారావుపేటకు చెందిన వైద్యులు, వ్యాపారవేత్తలు కలిపి రూ.కోటి విరాళం ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్కును ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సీఎంకు అందజేశారు. విజయవాడ రోమన్ కేథలిక్ డయోసిస్, గుంటూరు రోమన్ కేథలిక్ డయోసిస్, దొడ్ల డెయిరీ చెరో రూ.25 లక్షల చొప్పున విరాళం అందజేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా