కరోనా పోరు: మనమంతా మారాలి
కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. దీని విజృంభణతో ప్రపంచమంతా వణికిపోతోంది. కొవిడ్-19పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. కరోనాపై పోరులో ముఖ్యంగా..
గళమెత్తిన కళాకారులు
పాటలతో విస్తృత ప్రచారం
హైదరాబాద్: కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఈ వైరస్ విజృంభణతో ప్రపంచమంతా వణికిపోతోంది. కొవిడ్-19పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు, నాయకులు, అధికారులు తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. కరోనాపై పోరులో ముఖ్యంగా వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు నిరంతరం శ్రమిస్తున్నారు. కరోనా బాధితుల సహాయార్థం సాధారణ వ్యక్తుల నుంచి ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు తమ వంతు కృషి చేస్తున్నాయి. దీంతోపాటు కవులు, కళాకారులు తమ గళాన్ని వినిపిస్తూ కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా చిత్ర పరిశ్రమలో పని చేస్తోన్న సాంకేతిక విభాగానికి చెందిన యువత గళమెత్తింది. ఈ బృందం స్వరపరిచిన‘మనమంతా మారాలి’అనే గీతం అందరినీ ఆకట్టుకుంటోంది. రంగారెడ్డి జిల్లా పోచారానికి చెందిన ప్రజానాట్యమండలి రచయిత, ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి బండి సత్తన్న తమ కుటుంబ సభ్యులతో కలిసి జానపద బాణీలతో ఆలపించిన పాట అందరినీ ఆలోచింపజేసేలా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా: సీఈవో మీనా
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో రెండు కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. -
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు
వేసవిలో తాగునీటి అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు నీటి విడుదల ఉత్తర్వులు జారీ చేసింది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. -
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
సీఎం జగన్పై రాయి దాడి వ్యవహారంపై విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలైంది. పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురి వివరాలు తెలపాలంటూ న్యాయవాది సలీం ఈ పిటిషన్ వేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అమ్మ చనిపోయారు.. పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె
-
జగన్పై రాయిదాడి కేసు.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
-
లోక్సభ ఎన్నికలు.. ద్రవిడనాట ‘భాజపా’ బోణీ కొట్టేనా?
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు