ప.గో, సూర్యాపేటలో కొత్త కేసుల నమోదు
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని సూర్యాపేటలో 3, ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదైనట్లు ఆయా రాష్ట్రాల వైద్యారోగ్య
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా తెలంగాణలోని సూర్యాపేటలో 3, ఏపీలో పశ్చిమగోదావరి జిల్లాలో 4 కరోనా కేసులు నమోదైనట్లు ఆయా రాష్ట్రాల వైద్యారోగ్య శాఖలు వెల్లడించాయి. సూర్యాపేటలో నమోదైన కేసుల్లో.. సూర్యాపేటలో ఇద్దరు, తిరుమలగిరిలో ఒకరికి కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్ వినయ్కృష్ణా రెడ్డి వెల్లడించారు. ఇవాళ పరీక్షించిన 80 నమూనాల్లో 77 మందికి నెగటివ్ రాగా ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందన్నారు. తాజగా నమోదైన 3 కేసులతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 30కి చేరింది.
పశ్చిమగోదావరిలో మరో 4 కరోనా కేసులు నమోదయ్యాయి. ఏలూరులో 3, పెనుగొండలో ఒక కేసు నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో ఏలూరులోని తంగెళ్లమూడి ప్రాంతంలో 11కి, పెనుగొండలో 6కి కేసుల సంఖ్య చేరిందని అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 973 రక్తనమూనాలు సేకరించగా వాటిలో 27 పాజిటివ్, 678 నెగటివ్ రాగా మరో 268 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. -
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కస్టడీ పిటిషన్పై తీర్పును విజయవాడ కోర్టు వాయిదా వేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం.. -
పాటలతో రీల్స్.. మాటలతో మీమ్స్
లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే నామపత్రాల ప్రక్రియ జోరందుకొంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ప్రచారం చేస్తూనే సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. -
భగభగ మండే
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
పట్టాలెక్కని ప్రతిపాదనలు
ఉమ్మడి జిల్లాలో రైల్వే శాఖాపరంగా అభివృద్ధికి అడుగులు పడాలని ప్రయాణికులు ఆశిస్తున్నారు. -
ప్రతి ఓటును ఒడిసిపట్టేలా..
సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భారాస.. పాతికేళ్ల తర్వాత అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కాంగ్రెస్... ఈసారి సత్తా చాటాలని భాజపా.. పక్కా వ్యూహంతో ముందుకు కదులుతున్నాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?