నీ సాయం వారి గౌరవం పెంచింది:కేటీఆర్
రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఈ ఆపత్కాలంలో ఎందరో దాతలు తమకు తోచిన విధంగా పేదలు, ఉపాధి కోల్పోయిన కార్మికులకు, వలస కూలీలకు సాయం అందిస్తున్నారు. కొంత మంది నేరుగా
సీఎం సహాయనిధికి పారిశుద్ధ్య కార్మికురాలి విరాళం
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న ఈ ఆపత్కాలంలో ఎందరో దాతలు తమకు తోచిన విధంగా పేదలు, ఉపాధి కోల్పోయిన కార్మికులకు, వలస కూలీలకు సాయం అందిస్తున్నారు. కొంత మంది నేరుగా ప్రజల వద్దకే వెళ్లి ప్రజలకు నిత్యావసరాలు, కూరగాయల రూపంలో ఆదుకుంటుంటే.. మరికొంత మంది సీఎం సహాయనిధికి విరాళాల రూపంలో అందిస్తున్నారు. ఇక వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విపత్కాలంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో నగరానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు అలివేలు తన పెద్దమనసును చాటుకుంది. తనకు వచ్చే నెల వేతనం రూ. 12 వేలలో ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 10 వేలను విరాళంగా అందించారు. ఈ మేరకు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు విరాళానికి సంబంధించిన చెక్కును అందించారు.
కరోనాపై పోరులో తనవంతుగా సాయం చేసిన అలివేలును కేటీఆర్ అభినందించారు. చెక్కు స్వీకరించిన తర్వాత ఆమె కుటుంబసభ్యుల వివరాలు అడిగిన కేటీఆర్.. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని ఆమెకి భరోసా కల్పించారు. ఎలాంటి లాభాపేక్షను ఆశించి సాయం చేయలేదని.. కష్టకాలంలో ఉన్న ప్రజలకు తనవంతుగా సాయం చేయాలనే ఆలోచనతోనే విరాళాన్ని అందించానని ఆమె తెలిపారు. కరోనాపై పోరులో ముందు వరుసలో నిలబడి పోరాడుతున్న ప్రతిఒక్కరికీ అలివేలు చేసిన సాయం మరింత గౌరవాన్ని తీసుకొచ్చిందని మంత్రి కేటీఆర్ కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో పదోతరగతి ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
హైదరాబాద్ నగర శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. -
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను హైదరాబాద్లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. -
చంద్రబాబుకు ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు
తెదేపా అధినేత చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దుర్గారావును చూపించాలంటూ ఆందోళన.. సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
నగరంలోని సీపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సీపీ కాంతి రాణాను కలిసేందుకు వడ్డెర కుల సంఘం నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చారు. -
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
నగరంలోని పలుచోట్ల శనివారం ఉదయం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
పెళ్లి ఘట్టం.. క్యూఆర్ కోడ్లో నిక్ష్లిప్తం
రాజమహేంద్రవరానికి చెందిన అలికాని సత్యశివకుమార్(శివస్వామి), దుర్గాభవానీలు వినూత్న ప్రయత్నం చేశారు. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో 22న పదోతరగతి ఫలితాలు
-
ఎన్నికల బాండ్లపై సీతారామన్ వ్యాఖ్యలు.. తీవ్రంగా విమర్శించిన కాంగ్రెస్
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తేనే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు